11, జులై 2014, శుక్రవారం

పరిచయం...

కరీంనగర్ జిల్లాలో సాహిత్య పరంగా చాలా సుసంపన్న గ్రామమైన
మంథనిలో మహాపురుషుడైన కీ||శే|| శ్రీ
ముద్దు బాలంభట్టు గారు జన్మించారు.వారు రెండు
యక్షగాన కావ్యాలను మన భాగ్యాన మనకందించారు. అవి శ్రీ
శివపురాణము మరియు మంథని రామాయణము. ఇవి
రెండూ బహు ప్రాచుర్యములు.ఇంతవరకు
అంతర్జాలములో ఈ కావ్యములు ప్రచురింపబడలేదు.నా
ప్రయత్నంగా మొదట శ్రీ శివ పురాణాన్ని అందించే
ప్రయత్నం చేస్తున్నా.ఈ శివ పురాణములో
మూడు భాగాలు కలవు అవి 1)దక్ష యాగము,2)గౌరీ
జననము మరియు 3)కుమార సంభవము....
జై శ్రీ రామ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి